23.2 C
Hyderabad
May 7, 2024 19: 43 PM
Slider జాతీయం

దేశ వ్యాప్తంగా 36,011 క‌రోనా కేసులు న‌మోదు

kovid

గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 36,011 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 482 మంది మృతి చెందారు. దీంతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 96,44,222 చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం 4,03,248 మందికి చికిత్స కొనసాగుతోంద‌ని, కరోనా నుండి ఇప్పటి వరకు 91,00,792 మంది బాధితులు కోలుకున్నార‌ని హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. కోవిడ్-19 వైరస్ సోకి ఇప్పటివరకు 1,40,182 మంది మృతి చెందారు. నిన్నఒక్కరోజే 41,970 మంది బాధితులు కోలుకున్నార‌ని, దేశ వ్యాప్తంగా రికవరీ రేటు 94.37%, మరణాల రేటు 1.45% ఉంద‌ని ఆ బులెటిన్‌లో తెలిపింది.

Related posts

కడప జిల్లా లో నేషనల్ హైవేలో అక్రమ కట్టడాల తొలగింపు

Satyam NEWS

ఇంగ్లీష్ మీడియం తప్పని సరి చేసే జీవోల నిలిపివేత

Satyam NEWS

హైదరాబాద్లో రెండు భారీ భవనాల కూల్చివేత

Bhavani

Leave a Comment