గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 32,080 కరోన పాజిటివ్ కేసులు నమోదు కాగా, 402 మంది మృతి చెందారు. దేశంలో మొత్తం కరోన బాధితుల సంఖ్య 97,35,850 చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది....
గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 36,011 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 482 మంది మృతి చెందారు. దీంతో దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 96,44,222 చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ...
తెలంగాణలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 59,471 పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 596 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకూ నమోదైన మొత్తం కేసులు 2,72,719కి చేరింది....