29.7 C
Hyderabad
May 3, 2024 05: 10 AM
Slider క్రీడలు

తాలూక స్థాయి  క్రికెట్ కార్క్ బాల్ క్రికెట్ టోర్నీ విజేతగా కుడికిళ్ళ టీం

#carkballcricket

వనపర్తి జిల్లా చిన్నంభావి మండల కేంద్రంలోని వెల్టూర్ గ్రామంలో  సమ్మర్  సందర్భంగా కీర్తిశేషులు కొత్త మాధవరావు ప్రథమ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యుల సహకారంతో kMR చారిటబుల్ ట్రస్ట్  ఆధ్వర్యంలో జరిగిన తాలూక స్థాయి కార్కు బాల్ క్రికెట్ పోటీలలో మొదటి విజేతగా కుడికిళ్ళ టీం 20000వేల రూపాయలతో పాటు షీల్డ్,మరియు ద్వితీయ బహుమతిగా పెంట్లవెళ్ళి 10000 వేల రూపాయలతో పాటు షీల్డ్ లను అందజేశారు

కొత్త కళ్యాణ్ రావుగారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడలలో గెలుపోటములు సహజమని ఇలాగే ఆటలు ఆడుతూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు అందుకొని ఒక గొప్ప స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో టోర్నమెంట్ నిర్వాహకులతో పాటు గ్రామ పెద్దలు , యువకులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

జాతీయ జెండా విషయంలో పొరబాట్లు చేయవద్దు

Satyam NEWS

షోకాజ్ నోటీసు జారీ చేయడమే ఎల్ వి చేసిన తప్పు

Satyam NEWS

జీతాల చెల్లింపు ప్రక్రియ వేగవంతం చేయాలి

Satyam NEWS

Leave a Comment