29.7 C
Hyderabad
April 29, 2024 08: 20 AM
Slider మెదక్

బి ఫార్మసీ విద్యార్ధుల కథ విషాదాంతం: ప్రేమ జంట ఆత్మహత్య

#students

ప్రేమ జంట ఆత్మహత్య చేసుకున్న సంఘటన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కో౦శట పల్లి లో చోటుచేసుకుంది. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం సిరిపురం గ్రామానికి చెందిన అమృత, శివ హైదరాబాద్ లో బి ఫార్మసీ చదువుతున్నారు. ఇరువురు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. అయితే తమ ప్రేమ విషయం ఇంట్లో చెప్పుకునే ధైర్యం చేయలేకపోయారు. తమ ప్రేమ విషయం ఇంట్లో చెప్పే ధైర్యం లేకే ఆత్మహత్య చేసుకున్నట్టు సూసైడ్ నోట్ రాశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

Related posts

కోవిడ్ 19 ఎదుర్కొనడానికి సర్పంచ్ లు ముందుకు రావాలి

Satyam NEWS

Analysis: బలం లేని చోట్ల కూడా గేమ్ మొదలెట్టిన బిజెపి

Satyam NEWS

ప్రధాని మోడీ పర్యటన లో మా ర్పు….!

Satyam NEWS

Leave a Comment