38.2 C
Hyderabad
May 2, 2024 21: 52 PM
Slider హైదరాబాద్

రేషన్ బియ్యం పట్టుకున్న మల్కాజిగిరి ఎస్ఓటి పోలీసులు

#policeraid

ప్రభుత్వం సరఫరా చేసే పిడిఎస్ బియ్యాన్ని అక్రమంగా నిలువ చేస్తున్నారనే సమాచారంతో ఈరోజు ఎస్ఓటీ పోలీసులు దాడులు నిర్వహించారు. దేవేందర్ అనే వ్యక్తి గత కొన్ని రోజులుగా నాచారం లో తిరుగుతూ ప్రభుత్వం సరఫరా చేసే రేషన్ బియ్యాన్ని తక్కువ ధరకు కొంటూ ఎక్కువ ధరకు విక్రయిస్తున్నాడు. స్థానికుల సమాచారంతో ఎస్వోటీ పోలీసులు దాడి చేసి దేవేందర్ ను అదుపులోకి తీసుకున్నారు. దేవేందర్ వద్ద నుండి 13 క్వింటాళ్ల బియ్యాన్ని స్వాధీనం చేసుకుని నాచారం పోలీసులకు అప్పగించారు. నాచారం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

రైతుగా మారిన తిరుప‌తి అర్బ‌న్ ఎస్పీ ర‌మేష్ రెడ్డి

Satyam NEWS

సానుకూల స్పందనతో పరుపు నిలుపుకున్న కాంగ్రెస్

Satyam NEWS

షర్మిల ఖమ్మం జిల్లా ప్రజా ప్రస్థానం అబ్జర్వర్ గా ఆదెర్ల శ్రీనివాసరెడ్డి

Satyam NEWS

Leave a Comment