37.2 C
Hyderabad
May 2, 2024 13: 53 PM
Slider వరంగల్

విజయవంతంగా రెండేళ్లు పూర్తి చేసుకున్న పంచాయితీ పాలన

#MallampallyPanchayati

ములుగు జిల్లా లోని మల్లంపల్లి గ్రామ పచాయతీ పరిపాలన విజయవంతంగా రెండు వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సర్పంచ్ చంద కుమారస్వామి అధ్వర్యంలో కేక్ కట్ చేసి వేడుక చేసుకున్నారు.

ఈ సందర్భంగా  ఈ రెండు వసంతాలలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలపై సర్పంచ్ చంద కుమారస్వామి పాత్రికేయ మిత్రులతో మాట్లాడుతూ సీసీ రోడ్లు 1100 మీటర్లు ,800 మీటర్లు డ్రైనేజ్, స్మశాన వాటిక, సెగ్రేషన్ షేడ్, పల్లె ప్రకృతి వనాలు సుందరంగా తీర్చిదిద్దామని తెలియ చేశారు.

మాడల్ కాలనీ లో  అంతర్గత రోడ్ల పై మట్టి పోయడం జరిగిందని తెలియజేశారు. అంతేకాకుండా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టామని తెలియచేశారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ చంద కుమారస్వామి, ఉప సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి, కార్యదర్శి కొండల్ రెడ్డి, మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.

Related posts

రాష్ట్ర వక్ఫ్ బోర్డు సి.ఈ.వో కి ముస్లిం సోదరులు ఫిర్యాదు

Satyam NEWS

ఫుల్ రివెంజ్ :ఇరాక్ అమెరికన్ ఎంబసీపై రాకెట్ దాడి

Satyam NEWS

స్టాటిట్యూటరీ వార్నింగ్: ప్రజలారా మంచి వాళ్లనే ఎన్నుకోండి

Satyam NEWS

Leave a Comment