పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులలో ఒక మావోయిస్టు మృతి చెందారు. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా మిర్థూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్నార్ అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. తిమ్నార్ అటవీ ప్రాంతంలో భైరమ్ఘడ్ ఏరియా కమిటీ సమావేశం అయిందన్న సమాచారంతో కూంబింగ్ ఆపరేషన్ చేపట్టిన ఎస్టీఎఫ్ బలగాలు సమావేశ ప్రాంతంకు చేరుకున్నాయి. పోలీసులు మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందగా, ఘటన స్థలం నుంచి ఆయుధాలు, మందు గుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు
previous post
next post