పోలీసులు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులలో ఒక మావోయిస్టు మృతి చెందారు. ఛత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా మిర్థూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తిమ్నార్ అటవీ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. తిమ్నార్...
ఛత్తీస్గఢ్లో కలుషిత ఆహారం తిన్న 28 మంది జవాన్లు అస్వస్థతకు గురయ్యారు. సీఆర్పీఎఫ్ 150వ బెటాలియన్కు చెందిన ఈ జవాన్లు పాత ఆవాలు నూనెతో వండిన ఆహారం తిని అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. సుక్మా...
ఛత్తీస్గఢ్లో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. మావోయిస్టుల కాల్పుల్లో ముగ్గురు సీఆర్పీఎఫ్ జవాన్లు గాయపడ్డారు. సుక్మా జిల్లాలోని ఎల్మగుండ క్యాంప్పై మావోయిస్టులు కాల్పులకు దిగారు.. దీంతో ముగ్గురు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారని,...
చత్తిస్ ఘడ్ రాష్టం లోని సుక్మా , దంతెవాడ జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో సుక్మా పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. కూంబింగ్ లో వున్న పోలీసు లకు మావోయిస్టులు ఎదురుపడటంతో ఒకరిపై...
*మావోయిస్ట్ నేత మృతి ఛత్తీస్ఘడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా కైకా, మౌస్లా మధ్య అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఘటనలో నేషనల్ పార్క్ ఏరియా కమిటీ సభ్యుడు, సెండ్రా ఎల్.ఓ.ఎస్...