28.7 C
Hyderabad
April 28, 2024 08: 27 AM
Slider కడప

ఎమ్మెల్యే మేడాతో భేటీ అయిన రాజేశ్వరి

mla meda

కడప జిల్లా సిద్ధవటం మండలం మార్కెట్ యార్డ్ చైర్మన్ గా అవకాశం ఇచ్చినందుకు ఏకుల రాజేశ్వరి రాజంపేట శాసనసభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సభ్యులు మేడా వెంకట మల్లికార్జున రెడ్డి కి కృతజ్ఞతలు తెలిపారు. తిరుపతి లోని ఆయన స్వగృహానికి రాజేశ్వరి, వైస్ చైర్మన్ రాసాల నరసింహులుతో కలిసి వెళ్లారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లికార్జున రెడ్డికి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి చిత్రపటాన్ని ఇచ్చి కృతజ్ఞతలు తెలుపుకున్నారు. సిద్ధవటం మార్కెట్ యార్డ్ చైర్మన్ ఏకుల రాజేశ్వరితో పాటు మాజీ సర్పంచ్  కొత్తమద్ది వెంకటసుబ్బయ్య,  మండల రైతు కన్వీనర్ పల్లె సుబ్బరామిరెడ్డి తదితరులు కూడా ఉన్నారు.

Related posts

త్రివిక్రమ్ పుట్టినరోజు సందర్భంగా ‘నువ్వే నువ్వే’ రీ రిలీజ్

Bhavani

రాజకీయ కక్ష సాధింపు చర్యలకు ఆయుధంగా కరోనా

Satyam NEWS

డీజీపీ హత్య: కొత్తగా పుట్టిన ఉగ్రవాద సంస్థ TRF పనే

Satyam NEWS

Leave a Comment