18.7 C
Hyderabad
January 23, 2025 03: 39 AM
Slider ప్రత్యేకం

వెరైటీ: వివాహం చేసుకున్న ట్రాన్స్ వుమెన్ జర్నలిస్టు

transgender

దేశంలో మొట్ట మొదటి ట్రాన్స్‌వుమెన్‌ జర్నలిస్ట్‌ హైదీ సాదియా పెళ్లి చేసుకున్నది. కేరళలోని ఎర్నాకులంలో ఇవాళ ఆమె ఇరుకుటుంబాల పెద్దల సమక్షంలో అత్తర్వ్‌ మోహన్‌ను వివాహం చేసుకుంది. కేరళ రాష్ట్రం రూపొందిన ప్రత్యేక వివాహ చట్టం కింద పెళ్లి చేసుకున్న నాలుగో ట్రాన్స్‌జెండర్‌ హైదీ సాదియా.

సాదియా వివాహంపై ఇరు కుటుంబాల పెద్దలు హర్షం వ్యక్తం చేశారు. వారిద్దరి మనసులు కలిశాయి. అందుకే వారి మనసులు నొప్పించకుండా వివాహానికి అంగీకంరించామని, సాంప్రదాయ పద్దతిలో పెళ్లి చేశామని వారు తెలిపారు.

Related posts

ఆర్టీసీ చార్జీలు ఎందుకు పెంచారు?

Satyam NEWS

డిపిఎల్ కంపెనీ ప్రాంగణంలో గుర్తు తెలియని మృతదేహం

Satyam NEWS

స్వీయ జాగ్రత్తలు పాటిస్తూ, మనో ధైర్యంగా ఉండాలి

Satyam NEWS

Leave a Comment