Slider ప్రత్యేకం

మారుతీ సుజుకి  కార్ల  రీకాల్

#maruti

మారుతీ సుజుకీ ఇండియా  కార్లను రీకాల్ చేస్తున్నట్లు తెలిపింది. వేగనార్, సెలెరియో, ఇగ్నిస్కు చెందిన మోడళ్లలో కొన్ని కార్లను వెనక్కి పిలిపిస్తున్నట్లు పేర్కొంది. వెనక బ్రేక్ అసెంబ్లీ పిన్ లోపం ఉండే అవకాశం ఉన్నందునే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. 2022 ఆగస్టు 3 నుంచి సెప్టెంబరు 1 మధ్య తయారైన 1.81 లక్షల కార్లలో లోపం ఉండే అవకాశం ఉందని తెలుస్తోంది.

Related posts

విమోచన దినాన్ని అధికారికంగా ఎందుకు నిర్వహించడంలేదు?

Satyam NEWS

7 రౌండ్స్:భార్యను తుపాకితో కాల్చి తనకు తాను

Satyam NEWS

దివ్యాంగులపై కూడా అఘాయిత్యాలు చేస్తున్న జగన్ ప్రభుత్వం

Satyam NEWS

Leave a Comment