హైకోర్టును ఆశ్రయించిన మాస్టర్ ప్లాన్ రైతులు
కామారెడ్డి మాస్టర్ ప్లాన్ కారణంగా జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా కామారెడ్డి రైతులు హైకోర్టును ఆశ్రయించారు. మాస్టర్ ప్లాన్ పై అభ్యంతరం వ్యక్తం చేస్తూ హైకోర్టులో రైతులు పిటీషన్ దాఖలు చేశారు....