31.7 C
Hyderabad
May 2, 2024 07: 30 AM
Slider జాతీయం

సేఫ్టీ ఫస్ట్: గ‌నుల‌లో భ‌ద్ర‌త పై స‌మావేశం

mines safty

గ‌నుల‌లో భ‌ద్ర‌త‌కు తీసుకోవ‌ల‌సిన జాగ్ర‌త్త‌ల గురించి డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ ఆఫ్ మైన్స్ సేఫ్టీ (డిజిఎమ్ఎస్‌) ద‌క్షిణ మ‌ధ్య జోన్ కార్యాల‌యంలో దేశ‌వ్యాప్తంగా ఉన్న ట్రేడ్ యూనియ‌న్ల‌తో ఈ రోజు ఒక  స‌మావేశం జ‌రిగింది.  గ‌నుల భ‌ద్ర‌త‌కు తీసుకోవల‌సిన జాగ్ర‌త్త‌ల గురించి అనుస‌రించ‌వ‌ల‌సిన ప్ర‌ణాళిక గురించి ఈ స‌మావేశంలో చ‌ర్చించారు.

ఈ కార్య‌క్ర‌మం లో వివిధ‌ జోన్ల‌కు సంబంధించిన డిప్యూటీ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్స్‌‌ సి. ర‌మేష్ కుమార్, గుబ్బా విజ‌య్ కుమార్‌, డి.కె. సాహో, మ‌ల‌య్ టిక‌డ‌ర్‌, కె.ఎస్‌. యాద‌వ్‌, ప్ర‌భాత్ కుమార్,సౌత్ సెంట్ర‌ల్ జోన్ కు సంబంధించిన ఇత‌ర‌ అధికారులు కూడా పాల్గొన్నారు. ఈ స‌మావేశంలో 92 ట్రేడ్ యూనియ‌న్ల‌కు చెందిన ప్ర‌తినిధులు పాల్గొన్నారు.

Related posts

ముందస్తు ఎన్నికల ఉహగానాలకు పుల్ స్టాప్ పెట్టిన జగన్

Satyam NEWS

ఇంద్రవెల్లి అమరులకు నివాళి అర్పించిన రేవంత్ రెడ్డి

Satyam NEWS

కరోనాతో మంట కలిసిన మానవత్వం

Satyam NEWS

Leave a Comment