31.7 C
Hyderabad
May 2, 2024 08: 53 AM
Slider గుంటూరు

నరసరావుపేటలో ఎంఐఎం నేతల నిరసన

NRT MIM

బాబ్రీ మసీదు కూల్చి వేత ఘటనలో నిందితులను శిక్షించడంలో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ నరసరావుపేటలో ఎంఐఎం పార్టీ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన జరిగింది. బాబ్రీ మసీదు కూల్చివేసిన రోజు అయిన డిసెంబర్ 6 న ప్రతి ఏటా నిరసన తెలుపుతున్న ముస్లిం సంఘాలు నేడు కూడా భారీ ప్రదర్శన జరిపాయి.

నరసరావుపేట ఎంఐఎం పార్టీ నాయకులు మస్తాన్ వలి, మౌలాలి, రియాజ్, ఆరిఫ్ కరీం, మసూద్ తసీన్, బోడే హుస్సేన్, జానీ అర్షద్, రఫీ ఖాదర్ తదితరులు  ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తమకు న్యాయం కావాలని వారు నినాదాలు చేశారు.

Related posts

Atrocious: కరోనా పేషంట్లకు ఇక్కడ స్మశానమే దిక్కు

Satyam NEWS

టిఆర్ఎస్ పార్టీ క్యాంపు కార్యాలయంలో ఘనంగా జయశంకర్ సార్ వర్ధంతి

Satyam NEWS

(NEW) Diabetes Medicines Rybelsus Ways To Control Type 2 Diabetes Control Blood Sugar With Cinnamon

Bhavani

Leave a Comment