28.7 C
Hyderabad
May 5, 2024 23: 27 PM
Slider విజయనగరం

5 రోజుల పాటు విజయనగరం లో మంత్రి బొత్స…!

#Minister Botsa Satyanarayana

రాష్ట్ర విద్య శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అయిదు రోజుల పాటు విజయనగరం లో పర్యటించనున్నారు. ఈ మేరకు జిల్లా పౌర సంబంధాల ,సమాచార శాఖ ..మంత్రి బొత్స… పర్యటన షెడ్యూల్ ను తెలిపింది. ఈ మేరకు శుక్రవారం ఉదయం విజయవాడ నుంచి తన నివాసానికి చేరుకుంటారు. 10-30 గంటలకు జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో పాల్గొంటారు. ఈ నెల 8వ తేదీ శనివారం ఉదయం 11-00 గంటల నుంచి నగరంలో నిర్వహించే శంకుస్థాపన మహోత్సవాల్లో పాల్గొంటారు. 9వ తేదీ ఆదివారం తన నివాసంలో వుంటారు. 10వ తేదీ ఉదయం 10-30 గంటలకు వల్లంపూడి లో, సాయంత్రం 4 గంటలకు గుర్ల మండలం పకిరికిట్ల లో గ్రామ సచివాలయం భవనాలను విద్యా శాఖ మంత్రి  ప్రారంభిస్తారు.11వ తేదీన ఉదయం 11-00 గంటలకు ప్రజా రవాణా శాఖ ఆధ్వర్యంలో రాజాంలో నిర్మించనున్న ఆర్టీసీ బస్సు స్టాండ్ కు శంకుస్థాపన చేయనున్నారు. అదే రోజు మధ్యాహ్నం 2-00 గంటలకు విశాఖ చేరుకొని విజయవాడ బయలుదేరి వెళ్లనున్నారు.

Related posts

అంతిమ తీర్పు ప‌త్రిక ఎడిట‌ర్ వ‌ల్లూరు ప్ర‌సాద్‌ కుమార్‌కు స‌త్కారం

Bhavani

కోవిడ్ పేరుతో పగటిపూట 144 సెక్షన్ అమలు చేయవద్దు

Satyam NEWS

కోటీశ్వరుడైన టమాటా రైతు

Satyam NEWS

Leave a Comment