32.2 C
Hyderabad
May 2, 2024 01: 17 AM
Slider హైదరాబాద్

సత్య నాదెండ్ల తో మంత్రి కేటీఆర్ భేటీ

#KTR

హైదరాబాద్ పర్యటనలో ఉన్న మైక్రోసాఫ్ట్ సీఈవో సత్యనాదెళ్లతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ విషయాన్ని కేటీఆర్ తన ట్విటర్ ద్వారా వెల్లడించారు. “ఇద్దరు హైదరాబాదీల సమావేశంతో ఇవాళి రోజు ప్రారంభించడం సంతోషంగా ఉంది. బిజినెస్, బిర్యానీ గురించి మట్లాడుకున్నాం” అని కేటీఆర్ పేర్కొన్నారు.

రాష్ట్రంలో ఐటీ, ఐటీ అనుబంధ రంగాల వృద్ధి, హైదరాబాద్ లో అవకాశాలు, ప్రభుత్వ విధానాలు, ప్రోత్సాహకాలను సత్యనాదెళ్లకు కేటీఆర్ వివరించినట్లు సమాచారం. కొత్త సాంకేతికతపై ఇరువురూ చర్చించినట్లు తెలిసింది.

Related posts

స్టూడెంట్స్ గ్యాంగ్ వార్ :ఒకరి హత్య

Satyam NEWS

డ్రైనేజీ లో జెసిబి సాయంతో చెత్త తొలగింపు

Satyam NEWS

బాలకృష్ణ చిత్రం ప్రీరిలీజ్ ఈవెంట్ కు అనుమతి

Satyam NEWS

Leave a Comment