ఈ నెల 29న జరుగనున్న జెండా పండుగను పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మఠంపల్లి మండల గుండ్లపల్లి గ్రామ యూత్ కమిటీ వారు హుజుర్ నగర్ శాసనసభ్యుడు సైదిరెడ్డి చే పోస్టర్ ని అవిష్కరింప చేసినారు.
ఈ క్రమములో ఎంపిటిసి గుండా బ్రహ్మ రెడ్డి,సర్పంచ్ సుదర్శన్,ఉప సర్పంచ్ దవనం శ్రీను,గ్రామ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ముల్క చిన్న సైదిరెడ్డి, వ్యవసాయ కమిటీ డైరెక్టర్ గమనం పద్మ,నేరేళ్ల కొండలు,చెడపంగు జోజి, ఆకారపు వెంకట్,బొంగరాల లచ్చయ్య, దాములూరు రాజు,భాష,పొంగు రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్