38.2 C
Hyderabad
May 2, 2024 19: 59 PM
Slider నల్గొండ

టిఆర్ఎస్ పార్టీలో చేరిన వారిని సాదరంగా ఆహ్వానించిన శానంపూడి సైదిరెడ్డి

#mlasaidireddy

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం హుజూర్ నగర్ పట్టణానికి చెందిన పశ్య వెంకట్ రెడ్డి వారి అనుచరులతో కలసి శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు.

టిఆర్ఎస్ పార్టీలో చేరిన వారిని పార్టీ కండువా కప్పి శానంపూడి సైదిరెడ్డి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పట్టణ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు చిట్యాల అమర్నాథ్ రెడ్డి,మున్సిపల్ చైర్మన్ గెల్లి అర్చన రవి, మాజీ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్,వైస్ చైర్మన్ జక్కుల నాగేశ్వరరావు,పట్టణ ప్రధాన కార్యదర్శి బెల్లంకొండ అమర్ గౌడ్,ఆర్గనైజింగ్ సెక్రటరీ జక్కుల శంబయ్య,13వ,వార్డు ఇంచార్జ్ చంద్రమౌళి,సింగిల్విండో చైర్మన్ ఎరగాని శ్రీనివాస్, సోమగాని ప్రదీప్ గౌడ్,ఇందిరాల శ్రీనివాస్,వలబోజు శ్రీకాంతచారి,రైతు సంఘం అధ్యక్షుడు బోనాల నర్సిరెడ్డి,13వ,వార్డు అధ్యక్షుడు మీసాల కిరణ్ కుమార్,మైసయ్య, గమనియెల్,సాయి తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

‘రిజర్వు’ నిధులతో ఏం చేస్తారో?

Satyam NEWS

పాత బస్తీలో 15 మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు

Bhavani

ఎన్టీఆర్ ట్రస్ట్ డిజిటల్ క్యాలెండర్​ ఆవిష్కరించిన నారా భువనేశ్వరి

Satyam NEWS

Leave a Comment