42.2 C
Hyderabad
April 30, 2024 18: 42 PM
Slider కృష్ణ

ఇద్దరు పిల్లల్నీ చంపి తాను చనిపోయిన తల్లి

#MotherandChidran

కృష్ణా జిల్లా కొండపల్లి లో దారుణం జరిగింది. ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తాను ఆత్మహత్య చేసుకున్నది ఒక తల్లి. లావణ్య అనే ఆమె తన మూడు సంవత్సరాల బాబు, ఏడాది వయస్సున్న పాపకు విషం ఇచ్చి చంపింది.

ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసుకున్నది.

కొండపల్లి మటన్ మార్కెట్ సమీపంలో జరిగిన ఈ ఘటన ఆ ప్రాంతంలో విషాదాన్ని నింపింది. అనుమానాస్పద మృతి గా కేసు నమోదు చేసి పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు.

Related posts

దిశ’ పోలీసు స్టేషన్ పరిశీలించిన నేషనల్ కౌన్సిల్ ఫర్ ప్రివెన్ష్ చైల్డ్ రైట్స్ సభ్యులు

Bhavani

నెల్లూరు చాయ్ బ్రాండ్ సికందర్

Satyam NEWS

రవాణాశాఖ వైబ్ సైట్ లో సాంకేతిక సమస్య

Satyam NEWS

Leave a Comment