40.2 C
Hyderabad
May 2, 2024 17: 34 PM
Slider జాతీయం

ములాయం సింగ్ యాదవ్ కు కరోనా పాజిటీవ్

#MulayamsinghYadav

సమాజ్ వాదీ పార్టీ వ్యవస్థాపకుడు సీనియర్ నాయకుడు ములాయం సింగ్ యాదవ్ కు కరోనా సోకింది. ఆయనను తక్షణమే ఆసుపత్రికి తరలించారు.

అయితే ఆయనకు ఎలాంటి వ్యాధి లక్షణాలు కనిపించడం లేదని వైద్యులు తెలిపారు. ప్రస్తుతానికి ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఆయన కుమారుడు సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ ట్విట్టర్ లో వెల్లడించారు.

గురుగావ్ లోని మేదాంతా ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. సీనియర్ వైద్యులు ఆయన ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

Related posts

ఐపీఎస్ గా సెలెక్ట్ అయిన రావూరి సాయి అలేఖ్య

Satyam NEWS

యూనియన్ పాలిటిక్స్: సబీనా దుకాణానికి చుక్కెదురు

Satyam NEWS

ప్రజా చైతన్యమే లక్ష్యంగా ప్రజాపోరు యాత్ర

Bhavani

Leave a Comment