టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి.మహేష్ కుమార్ గౌడ్ బుధవారం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ నియోజక వర్గ కో – ఆర్డినేటర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ములుగు నియోజక వర్గ అసెంబ్లీ కో – ఆర్డినేటర్లుగా టీపీసీసీ ప్రధాన కార్యదర్శి కూచన రవళి రెడ్డి, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్లపెల్లి రాజేందర్ గౌడ్ నియమితులైనారు. ఇతరులు కాంగ్రెస్ నేతలు ఎమ్మెల్యే సీతక్క వారికి అభినందనలు తెలిపారు.
previous post