ఈ రోజు హైదరాబాద్ లో గిరిజన సంక్షేమ శాఖ ప్రధాన కార్యదర్శి క్రిస్టీనాని మర్యాదపూర్వకంగా ములుగు ఎమ్మెల్యే సీతక్క కలిసి, నియోజకవర్గంలో ఉన్నసి.సి.రోడ్లు లింకు రోడ్లకు నిధులు మంజూరు చేయాలని వెనుకబడిన ఆదివాసీ గిరిజన ప్రాంతాలలో రోడ్లు సరిగా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ములుగు నూతన జిల్లా ఎర్పడ్డ నాటి నుండి ఇప్పటికీ వరకు ప్రభుత్వం ములుగు జిల్లాకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని సీతక్క లేఖలో పేర్కొన్నారు.
previous post