భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 28వ తేదీన ములుగు జిల్లా వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలో రామప్ప దేవాలయాన్ని సందర్శించనున్నారు. రామప్పను సందర్శించేందుకు విచ్చేయనున్న రాష్ట్రపతి ముర్ము రామప్ప అభివృద్ధి కోసం కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రసాద్ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు.
previous post