29.7 C
Hyderabad
May 2, 2024 04: 32 AM
Slider ముఖ్యంశాలు

28న రామప్ప కు ముర్ము

#murmu

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈనెల 28వ తేదీన ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలం పాలంపేట గ్రామంలో రామప్ప దేవాలయాన్ని సందర్శించనున్నారు.  రామప్పను సందర్శించేందుకు విచ్చేయనున్న రాష్ట్రపతి ముర్ము రామప్ప  అభివృద్ధి కోసం కేంద్ర పురావస్తు శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ప్రసాద్‌ ప్రాజెక్టును ప్రారంభించనున్నారు.

Related posts

యువతి బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారానికి పాల్పడ్డ ముగ్గురు

Satyam NEWS

రష్యాను బహిష్కరించిన ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్

Satyam NEWS

నెరేడ్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం

Satyam NEWS

Leave a Comment