39.2 C
Hyderabad
May 3, 2024 14: 53 PM
Slider మహబూబ్ నగర్

వనపర్తిలో ముస్లింల సమాధులపై ఇళ్ల ప్లాట్లు

#wanaparthy

వనపర్తిలోని మరెమ్మకుంట దర్గా దగ్గర ఉన్న సమాధులను ఆక్రమించి ప్లాట్లు చేస్తున్నారని ముస్లిం నేతలు షేక్ జహంగీర్, మోహియొద్ధిన్,జావిద్,గులాం ఖాదర్,మైసన్, టిఆర్ఎస్ లతిఫ్ తెలిపారు. వనపర్తి తహశీల్దార్ రాజేందర్ గౌడుకు పిర్యాదు చేశారు. సమాధులు ఆక్రమణకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని వారు కోరారు. అక్కడ పూర్వ  కాలం నుండి ముస్లింల సమాధులు ఉన్నాయని,కంచె ఏర్పాటు చేయాలని కోరారు.

పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు ఖాయం

Satyam NEWS

జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ సభ్యురాలిగా అనితారెడ్డి

Satyam NEWS

లోకేష్ పాదయాత్ర పై ఎంపీ ఆదాల ఆసక్తికర వ్యాఖ్యలు

Bhavani

Leave a Comment