39.2 C
Hyderabad
May 3, 2024 13: 19 PM
Slider మహబూబ్ నగర్

మృతుని కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీ రాములు

#MP P Ramulu

నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం గుండూరు గ్రామం లో మాజీ సర్పంచ్ ఉప్పరి వీరయ్య  తమ్ముడు టిఆర్ఎస్ పార్టీ మాజీ వార్డు మెంబర్ ఉప్పరి నారాయణ  శుక్రవారం గుండె పోటు తో మరణించారు. నాగర్ కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు శనివారం  నారాయణ మృత దేహానికి పూలమాల వేసి  నివాళులర్పించారు.

వారి కుటుంబ సభ్యులను ఎంపీ రాములు  పరామర్శించారు. ఆయనతో సర్పంచ్ కిష్ట రెడ్డి , మాజీ సర్పంచ్ పర్వత్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ రామచంద్రయ్య  శ్రీనివాస్ రావు , బాలస్వామి ఉన్నారు.

Related posts

నిజమైన హీరోలు వీరు

Satyam NEWS

కామెంట్: జగన్ మెప్పు కోసం ఉస్కో బ్యాచ్

Satyam NEWS

కార్మికులారా ఏకంకండి హక్కులు సాధించే వరకు పోరాడుదాం

Satyam NEWS

Leave a Comment