40.2 C
Hyderabad
May 1, 2024 17: 41 PM
Slider రంగారెడ్డి

డాక్టర్‌ ఏఎస్‌రావునగర్‌లో ఘనంగా నందమూరి హరికృష్ణ వర్ధంతి

#nandamuriharikrishna

రాజ్యసభలో నికార్సైన తెలుగులో మాట్లాడిన ఏకైక నాయకుడు మాజీ మంత్రి స్వర్గీయ నందమూరి హరికృష్ణ మూడో వర్ధంతి డాక్టర్‌ ఏఎస్‌రావుడివిజన్‌లోని రాధిక చౌరస్తాలో  తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా నీరుకొండ సథీష్‌బాబు మాట్లాడుతూ  తెలుగుదేశం పార్టీ ఆవిర్బావం కోసం  చైతన్య రధం పడిపిన మహామనిషి, ముక్కుసూటిగా మాట్లాడే నందమూరి వారసుడు, రాజ్యసభలో నికార్సైన తెలుగులో మాట్లాడిన ఏకైక నాయకుడు నందమూరి హరికృష్ణ అని స్మరించుకొన్నారు.

కార్యక్రమంలో గడ్డమీద రాములు యాదవ్‌, సాయి నాగార్జన, హేమంత్‌కుమార్‌గౌడ్‌, ఇంతియాస్‌,బోళ్ళ వెంకటేశ్‌,నాగేశ్వరరావు,మొవ్వ శ్రీనివాస్‌, రాంబాబు,హరినాధ్‌బాబు, కంచర్ల వెంకటేశ్వరరావు తదితరలు పాల్గొన్నారు.

Related posts

ఈ రెండేళ్లలో 70 వేల మంది సైనికులకు కరోనా

Sub Editor

ఎన్నో సమస్యలకు తలాఖ్ చెప్పేస్తున్నారు

Satyam NEWS

[Free Sample] What Male Enhancement Pills Does The Navy Allow

Bhavani

Leave a Comment