26.7 C
Hyderabad
May 3, 2024 10: 53 AM
Slider శ్రీకాకుళం

మిడ్ డే మీల్: గోరుముద్ద రుచి చూసిన కిల్లి కృపారాణి

killy kripuparani

కొత్తగా అమలు చేస్తున్న గోరు ముద్ద పథకాన్ని శ్రీకాకుళం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షురాలు డాక్టర్ కిల్లి కృపారాణి నేడు ప్రారంభించారు. టెక్కలి ప్రభుత్వ పాఠశాలలో జరిగి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె విద్యార్థిని విద్యార్థులకు  పౌష్టిక ఆహార ఆవశ్యకతను వివరించారు.

రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మధ్యాహ్నం సమయంలో పిలలకు పౌష్టికాహారం అందివ్వాలనే యోచనతో ఈ పథకాన్ని ప్రారంభించారని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో కృపారాణి తో బాటు జిల్లా వైఎస్సార్సీపీ మహిళ అధ్యక్షురాలు చింతాడ మంజు, నాయకులు టి.బి.జి గుప్తా, ధవళ కృష్ణ, సిహెచ్ జీవన్, ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.

Related posts

కృష్ణానదిలో రోజు రోజుకూ పెరుగుతున్న వరద

Satyam NEWS

జస్టిస్ ఎన్ వి రమణ సంచలన వ్యాఖ్యలు

Satyam NEWS

ఇంటెలిజెన్స్ అదనపు ఎస్పీకి డెమోక్రసీ అవార్డు

Satyam NEWS

Leave a Comment