38.2 C
Hyderabad
May 3, 2024 20: 41 PM
Slider ముఖ్యంశాలు

ఎఛీవ్ మెంట్: భారీ పెట్టుబడితో రానున్న పిరమిల్ గ్రూప్

ktr daoes 22

తెలంగాణలో ఐదు వందల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టాలని పిరమాల్ గ్రూప్ నిర్ణయించింది. ప్రస్తుతం తెలంగాణలో తనకున్న 14 వందల మంది ఉద్యోగులకు అదనంగా మరో ప్రత్యక్ష 600 ఉద్యోగాలు కల్పించేందుకు ఈ పెట్టుబడితో అవకాశం కలుగుతుంది. ఈ మేరకు వచ్చే నెల తెలంగాణలో పిరమాల్ గ్రూప్ సీనియర్ ప్రతినిధి బృందం పర్యటిస్తుంది. దావోస్ లో మంత్రి కేటీఆర్ తో పిరమాల్ గ్రూప్ చైర్మన్ అజయ్ పిరమాల్ సమావేశం అయ్యారు.

మంత్రి కేటీఆర్ తో సమావేశం అనంతరం ఈ భారీ పెట్టుబడి పెట్టేందుకు గ్రూపు నిర్ణయం తీసుకున్నది. తెలంగాణలో ఉన్న ప్రభుత్వ పాలసీల నేపథ్యంలో, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కోసం ఇతర రాష్ట్రాల్లోని ప్లాంట్లను హైదరాబాద్ కి తరలించే అంశాన్ని కూడా పరిశీలిస్తామని వారు తెలిపారు.

Related posts

సిద్ధూ రాజీనామా ఆమోదం ఛాన్స్ .. ఢిల్లీ లో సీఎం చన్నీ

Sub Editor

కరోనా ఎలర్ట్: వ్యక్తిగత శుభ్రత తోనే కోవిడ్19 నివారించవచ్చు

Satyam NEWS

ఖమ్మం జిల్లాలో మరో యువతి అనుమానాస్పద మృతి

Satyam NEWS

Leave a Comment