38.2 C
Hyderabad
May 5, 2024 19: 28 PM
Slider ముఖ్యంశాలు

మార్చి 31 నుండి ఎత్తివేత

no conditions from march 31st

దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి అదుపులోకి వస్తోన్న నేపథ్యంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. మార్చి 31 నుంచి కొవిడ్ నిబంధనలను పూర్తిగా ఎత్తివేయాలని నిర్ణయించినట్లు వెల్లడించింది. అయితే మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం వంటి నిబంధనలు కొనసాగుతాయని పేర్కొంది. ఈ మేరకు హోంశాఖ కార్యదర్శి అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు సమాచారమిచ్చారు. సరిగ్గా రెండేళ్ల క్రితం నుండి వున్న నిబంధనలు ఎత్తివేయటం జరిగింది.

Related posts

చీఫ్ జస్టిస్ సంచలన నిర్ణయం

Satyam NEWS

దాడి చేసే పాత నైజం మార్చుకోని తోట త్రిమూర్తులు

Satyam NEWS

మూడు రాజధానుల కోసం 101 టెంకాయలు కొట్టి పూజలు

Satyam NEWS

Leave a Comment