41.2 C
Hyderabad
May 4, 2024 16: 47 PM
Slider హైదరాబాద్

అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఎమ్మెల్యే నోముల మృతి

Nomula 2

తెలంగాణ రాష్ర్ట స‌మితి సీనియ‌ర్ నేత, నాగార్జున సాగ‌ర్ ఎమ్మెల్యే నోముల న‌ర్సింహ‌య్య (64) అనారోగ్యంతో బాధ‌ప‌డుతూ నేడు తెల్ల‌వారుజామున అపోలో ఆసుప‌త్రిలో చికిత్స‌పొందుతూ మృతి చెందారు. నోముల ఆక‌స్మిక మ‌ర‌ణంతో పార్టీ శ్రేణులు తీవ్ర దిగ్ర్భాంతి వ్య‌క్తం చేశారు. సీఎం కేసీఆర్ నోముల మృతి ప‌ట్ల త‌న సంతాపాన్ని వ్య‌క్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీలో ఆయ‌న అందించిన సేవ‌లు విశిష్ట‌మైన‌వ‌ని కొనియాడారు. ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌కు ప్ర‌గాఢ సానుభూతి వ్య‌క్తం చేశారు. జీవితాంతం ప్ర‌జ‌ల కోసం ప‌నిచేసిన వ్య‌క్తి నోముల అని కొనియాడారు.

Related posts

వనపర్తిలో ఆసుపత్రులను తనిఖీ చేసిన డిఎంహెచ్ఓ

Satyam NEWS

కోలాహ‌లం: అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అభ్య‌ర్ది నామినేష‌న్ ఘ‌ట్టం…..!

Satyam NEWS

రైతులను విస్మరిస్తున్న నరేంద్రమోదీ ప్రభుత్వం

Satyam NEWS

Leave a Comment