31.7 C
Hyderabad
May 7, 2024 00: 19 AM
Slider గుంటూరు

గుంటూరు జిల్లాలో కాల్పుల కలకలం: ఒకరి మృతి

#firing at Guntur

గుంటూరు జిల్లా మాచర్ల మండలం రాయవరంలో కాల్పులు కలకలం రేగింది. పొలం వివాదంలో రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణ కాల్పులకు దారితీసింది. మాజీ ఆర్మీ జవాన్ మట్టా సాంబశివరావు కాల్పులకు తెగబడ్డట్టు పోలీసులు తెలిపారు.

మొత్తం అతను నాలుగు రౌండ్‌లు కాల్పులు జరిపాడు. ఈ కాల్పులలో మట్టా శివ అనే వ్యక్తి మృతి చెందాడు. ఆంజనేయులు, బాలకృష్ణ అనే ఇద్దరి పరిస్దితి విషమంగా ఉంది.

గాయపడ్డ వారి ఇద్దరిని మాచర్ల ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకొని సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

Related posts

వాహనాల నిర్వహణ పట్ల బాధ్యతాయుతంగా ఉండాలి

Satyam NEWS

భవానీపుర్‌ ఉప ఎన్నికలో ముఖ్యమంత్రి మమత ఘన విజయం

Satyam NEWS

విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో బోధనేతర సిబ్బందికి శిక్షణా తరగతులు

Satyam NEWS

Leave a Comment