31.7 C
Hyderabad
May 2, 2024 09: 43 AM
Slider మెదక్

నాట్లు వేసిన పద్మాదేవేందర్ రెడ్డి

#Padmadevender Reddy

ప్రజా సమస్యలు తెలుసుకోవడంలో మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి ఎప్పుడూ ముందే ఉంటారు. అధికారిక కార్యక్రమాలతో బిజీ ఉన్నా సామాన్యులతో కలిసిపోతారు. తాజాగా జిల్లాలోని హవేలీ ఘనపూర్ మండలం చౌట్లపల్లి గ్రామంలో మహిళా కూలీలతో కలసి నాట్లు వేసి కూలీలను ఉత్సాహపరిచారు.

మహిళా కూలీలు పాట పాడగా వారితో కలిసి కొద్దిసేపు ఎమ్మెల్యే గొంతు కలిపారు. అనంతరం సాగు సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. కరెంట్‌, ఎరువులు సకాలంలో అందుతున్నాయా అని ఆరా తీశారు. ఎమ్మెల్యే హోదాను పక్కనపెట్టి తమ సమానంగా నాటు వేసిన పద్మాదేవేందర్‌రెడ్డి పనితనానికి కులీలు మురిసిపోయారు.

Related posts

టీఆర్ఎస్ నాయకుడికి మంత్రి కేటీఆర్ నివాళి

Satyam NEWS

మాదిగల గోడు పట్టించుకోని కొల్లాపూర్ ఎమ్మెల్యే

Sub Editor

ఫ్లిప్ కార్ట్ సహ వ్యవస్థాపకుడిపై వేధింపుల కేసు

Satyam NEWS

Leave a Comment