33.7 C
Hyderabad
April 29, 2024 00: 15 AM
Slider ముఖ్యంశాలు

టీఆర్ఎస్ నాయకుడికి మంత్రి కేటీఆర్ నివాళి

#ministerktr

మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ ఏఎస్ రావు నగర్ డివిజన్ మాజీ కార్పొరేటర్  పజ్జురి పావని మణిపాల్ రెడ్డి  భర్త మణిపాల్ రెడ్డి  ద్వాదశ దిన పెద్దకర్మ కార్యక్రమంలో మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రితో బాటు ఉప్పల్ ఎమ్మెల్యే బేతి  సుభాష్ రెడ్డి, జిహెచ్ఎంసి గ్రేటర్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, కార్పొరేటర్లు మాజీ కార్పొరేటర్లు, టిఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మహిళలు, అభిమానులు, బంధుమిత్రులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి

Related posts

కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతం చేయాలి

Satyam NEWS

అక్టోబర్ 1న నాగార్జునసాగర్ ఎడమ కాలువకు నీటిని విడుదల చేయాలి

Satyam NEWS

జనచైతన్య ట్రస్ట్ అధ్వర్యంలో రక్తదానం

Satyam NEWS

Leave a Comment