గుంటూరు రేంజ్ నూతన ఐజీగా బాధ్యతలు స్వీకరించిన ఐజీ పాలరాజును నేడు పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి కలిశారు. రేంజ్ ఐజీ కార్యాలయంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలసిన పల్నాడు జిల్లా ఎస్పీ పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. సాధారణ బదిలీల్లో భాగంగా ఏలూరు రేంజ్ ఐజీగా విధులు నిర్వహిస్తూ ఐజీ పాలరాజు గుంటూరు రేంజ్ ఐజీగా నియమితులయ్యారు.
previous post