29.7 C
Hyderabad
May 3, 2024 04: 25 AM
Slider ఆంధ్రప్రదేశ్

ఆంధ్ర ప్రదేశ్ పంచాయతీ’పై నేడే హైకోర్టు తీర్పు

ap hicourt

ఆంధ్ర‌ప్ర‌దేశ్ పంచాయతీ ఎన్నికల నిర్వహ ణకు సంబంధించి హైకోర్టు గురువారం తీర్పు వెలువరించనుంది. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణ నిమిత్తం ఈ నెల 8 వ తేదీన ఎన్నికల సంఘం ఇచ్చిన షెడ్యూల్‌ను సస్పెండ్ చేస్తూ ఈ నెల 11 న సింగిల్ జడ్జి మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే .

ఆ ఉత్తర్వులను డివిజన్ బెంచ్ ముందు రాష్ట్ర ఎన్నికల సంఘం ( ఎస్ఈసీ ) అప్పీల్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై చీఫ్ జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి, జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్ తో కూడిన ధర్మాసనం ముందు మంగళవారం వాదనలు ముగిశాయి. వాదనలు విని తీర్పును వాయిదా వేసిన ధర్మాసనం గురువారం తీర్పును ప్ర‌క‌టించ‌నుంది.

Related posts

‘రైతుకు ధీమా కలిగించే బీమా పధకం’…!

Satyam NEWS

అందరికి ఆమోదయోగ్యమైన రీతిలోనే రైలు మార్గం

Bhavani

అందరి కళ్లూ హైకోర్టు వైపే చూస్తున్నాయి

Satyam NEWS

Leave a Comment