రవిందర్ రెడ్డి నగర్ లో ప్రదాన సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలని నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మి కి ఉప్పల్ నియొజకవర్గ బిఅర్ఎస్ నాయకులు గంథం నాగేశ్వరరావు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రవిందర్ రెడ్డి నగర్ లో ప్రదానంగా మంచినీటి సమస్య ,
డ్రైనేజి లైన్ గురించి అలాగే నాలపై బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతూ ఉండటం వలన, నిర్మాణపనులు పూర్తి అయేంతవరకు నాలపై తాత్కాలిక దారిని ఎర్పాటు చేయలని నగర మేయర్ కి విన్నవించారు.
సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా