మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా విజయనగరం జిల్లా పోలీసులు ఓటర్ల పట్ల ఔదార్యం ప్రదర్శించారు. ఎప్పీ ప్రత్యేకించి నియమించిన మహిళా సంరక్షణ పోలీసులతో పాటు సిబ్బంది కూడా ఓటర్లు పోలీంగ్ కేంద్రాల వద్దకు చేర్చేందుకు సహాయపడుతున్నారు.
ఉదయం ఆరున్నరకు పోలింగ్ ప్రారంభమైంది.ఏడున్నర ప్రాంతానికి 8 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ సందర్భంగా చాలా చోట్ల నడవలేనోని ఓటర్లను పోలీసులు ఎత్తుకుని పోలింగ్ కేంద్రాలకు తీసుకురా డం గమనార్హం.
డివిజన్ లోని చెల్లూరు సతివాడ ,పెడాడ,పోలింగ్ కేంద్రాల వద్ద…ఎస్ఐ రాజు ,ఇతర సిబ్బంది తమ సేవా దృక్పదాన్ని వ్యక్త పరిచారు.