38.2 C
Hyderabad
April 28, 2024 21: 04 PM
Slider ముఖ్యంశాలు

ఏపీలో కొత్తగా 118 కరోనా కేసులు

#CoronaStrain

ఏపీలో గడచిన 24 గంటల్లో 45,079 కరోనా పరీక్షలు నిర్వహించగా 118 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 38 మందికి కరోనా సోకినట్టు వెల్లడైంది.

కృష్ణా జిల్లాలో 21, విశాఖ జిల్లాలో 15 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. విజయనగరం జిల్లాలో ఒక్క కొత్త కేసు కూడా నమోదు కాలేదు.

అదే సమయంలో 89 మంది కరోనా నుంచి కోలుకోగా, రాష్ట్రంలో ఎలాంటి మరణాలు సంభవించలేదు.

రాష్ట్రంలో ఇప్పటివరకు 8,90,884 పాజిటివ్ కేసులు నమోదు కాగా 8,82,670 మంది కోలుకున్నారు. ఇంకా 1,038 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనా మరణాల సంఖ్య 7,176గా నమోదైంది.

Related posts

హత్య కేసులో వైసీపీ కీలక నేత అనుచరుడి అరెస్టు

Satyam NEWS

ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో సత్తా చాటిన ఆంధ్ర ప్రదేశ్

Satyam NEWS

సిపిఐ బలోపేతానికి మిలిటెంట్ పోరాటాలు

Sub Editor 2

Leave a Comment