32.7 C
Hyderabad
April 27, 2024 02: 15 AM

Tag : panchayat polling

Slider జాతీయం

పశ్చిమ బెంగాల్ పంచాయితీ పోలింగ్ రక్తసిక్తం

Satyam NEWS
పేలిన తుపాకి, కత్తిపోట్లు:12 మంది మ‌ర‌ణం పశ్చిమబెంగాల్ లో పంచాయతీ ఎన్నికలు హింసాత్మకంగా మారాయి. ఎన్నికల సందర్భంగా చెలరేగిన ఘర్షణల్లో 12 మంది మరణించారు. వందలాది మంది గాయపడ్డారు. అనేక ప్రాంతాల‌లో హింసాత్మ‌క సంఘ‌ట‌ల‌ను...
Slider ప్రత్యేకం

మునిసిపల్ ఓటర్లకు ముఖ్యమంత్రి జగన్ తాజా వల

Satyam NEWS
గ్రామీణ ప్రాంతాలలో పార్టీ రహితంగా జరిగిన ఎన్నికలలో తత్వం బోధపడ్డ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ముందు జరగబోయే మునిసిపల్ ఎన్నికలకు రంగం సిద్ధం చేసుకుంటున్నది. ఇందులో భాగంగానే పట్టణ ప్రాంతాలలో...
Slider విజయనగరం

క‌లెక్ట‌ర్,ఎస్పీలతో ఎన్నిక‌ల ప‌రిశీల‌కులు కాంతిలాల్ దండే  ప్ర‌త్యేక స‌మావేశం

Satyam NEWS
రాష్ట్రంలో పంచాయితీ ఎన్నిక‌లు ప్ర‌శాంతంగా,ఎలాంటి అవాంఛ‌నీయ ఘ‌ట‌న‌లు చోటు చేసుకోకుండా స‌మ‌ర్ధ‌వంతంగా నిర్వ‌హించింది…రెవిన్యూ,పోలీస్ యంత్రాంగం. మ‌రీ ముఖ్యంగా విజ‌య‌న‌గ‌రం జిల్లాలో  రెండో ధ‌శ నుంచీ చివ‌రి దశ వ‌ర‌కు పంచాయితీ ఎన్నిక‌లు ప్ర‌శాంతంగానే ముగిసాయి. ...
Slider శ్రీకాకుళం

శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ ఎస్పీ లకు జర్నలిస్టుల సత్కారం

Satyam NEWS
గ్రామ పంచాయతీ ఎన్నికలు స్వేచ్ఛగా, ప్రశాంతంగా నిర్వహించిన శ్రీకాకుళం జిల్లా కలెక్టర్, ఎస్పీ లను సోమవారం శ్రీకాకుళం జిల్లా సమాచార పౌరసంబంధాల శాఖ అధికారి ఎల్.రమేష్ నేతృత్వంలో సత్కరించారు. ఓటింగ్ శాతం పెరగటానికి, అవాంఛనీయ...
Slider ముఖ్యంశాలు

రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి నిమ్మగడ్డ కితాబు

Satyam NEWS
గ్రామాలలో జరిగిన ఎన్నికలలో పోటీ పడి గెలిచిన వారి వల్ల మెరుగైన నాయకత్వం వస్తుందని ఆశిస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ తెలిపారు. 13,097 స్ధానాలకు ఎన్నికలు జరగగా 16% మాత్రమే...
Slider ప్రత్యేకం

జగన్ రెడ్డీ ఖబడ్దార్…. తెలుగు దేశం గెలిచింది

Satyam NEWS
ఏపీలో నాలుగు విడతలుగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నైతికంగా గెలిచిందని టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ బి సుధాకర్ రెడ్డి ప్రకటించారు. ప్రజలు వైకాపా దౌర్జన్యాలకు ఎదురొడ్డి ప్రజాస్వామ్యాన్ని...
Slider ముఖ్యంశాలు

నిర్భయంగా ఓటు వేయాలని రాష్ట్ర డీజీపీ పిలుపు..!

Satyam NEWS
అనుకున్న సమయానికి రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ విజయనగరం జిల్లా కొత్తవలస లో రెవెన్యూ శాఖ ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసారు. జిల్లా పోలీసులకు డీజీపీ వస్తున్నారన్న సమాచారం ముందు...
Slider కడప

ఓటు వేసిన తర్వాత….. శ్వాస ఆగింది

Satyam NEWS
పంచాయితీ ఎన్నికలలో ఓటు వేసిన ఒక వ్యక్తి వెంటనే మరణించాడు. కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం తుమ్మలపల్లె లో ఈ దుర్ఘటన జరిగింది. తుమ్మలపల్లె  పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్న 65 ఏళ్ల...
Slider ముఖ్యంశాలు

పోలింగ్ కేంద్రాల వద్ద వికలాంగుల అవస్థలు..

Satyam NEWS
నాల్గో విడత పంచాయతీ ఎన్నికల్లో వికలాంగులు ,వృధ్ధులు ఓటేసేందుకు పడ్డ అవస్థలు వర్ణణాతీతం.పోలింగ్ కేంద్రాల వద్ద ఓటేసేందుకు ఇబ్బందులు పడుతూ మీడియా కు కనిపించారు.ఈ మేరకు గజపతి నగరం నియోజకవర్గ పరిధిలో జెడ్పీ హైస్కూల్...
Slider విజయనగరం

పోలింగ్ సరళిని నిశితంగా పరిశీలించిన విజయనగరం ఎస్ పి

Satyam NEWS
నాల్గో విడత పోలింగ్ ప్రారంభమైంది. అనుకున్న సమయానికే ఉదయం6.30కు పోలింగ్ ప్రారంభమైంది. జిల్లా కంట్రోల్ రూమ్ లో పోలింగ్ సరళిని కలెక్టర్ డా.హరిజవహర్ లాల్ ఆరున్నరకే పరిశీలించడం చేసారు. బొండపల్లి మండలం లో ఎస్పీ…తన...