38.2 C
Hyderabad
May 5, 2024 22: 28 PM
Slider గుంటూరు

వైసీపీ నేతల అశ్లీల నృత్యాలపై పోలీసుల కేసు నమోదు

#dance programme

గుంటూరు జిల్లా క్రోసూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో డ్యాన్సర్ల తో నృత్యాలు చేసి  వైసీపీ నాయకులపై ఎట్టకేలకు పోలీసులు  కేసు నమోదు చేశారు.

వైసీపీ నాయకుల నృత్యాలను ‘‘సత్యం న్యూస్.నెట్’’ ఫొటోలతో సహా వెలికితెచ్చిన విషయం తెలిసిందే.

పోలీసుల నుంచి ముందస్తు అనుమతి లేకపోవడం, కొవిడ్ నిబంధనలు పాటించక పోవడం, డాన్సర్లతో అశ్లీల నృత్యాలు చేయడం పై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేయడం గమనార్హం.

ముగ్గురు మహిళా డాన్సర్లు, నలుగురు వైసీపీ నాయకులుపై పోలీసులు కేసు నమోదు చేశారు.

కోవిడ్ సమయంలో ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు అని పోలీసులు హెచ్చరించారు.

Related posts

సివిల్ సప్లై గోడౌవున్ వద్ద ఏఐటీయూసీ నిరసన ప్రదర్శన

Satyam NEWS

కరోనాతో మృతి చెందిన పారిశ్రామికవేత్త పాలెం శ్రీకాంత్ రెడ్డి

Satyam NEWS

పోలీస్ స్టేషన్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి

Satyam NEWS

Leave a Comment