26.7 C
Hyderabad
May 3, 2024 10: 34 AM
Slider ముఖ్యంశాలు

గ్రామ పంచాయతీ కార్మికులకు పిఆర్సి అమలు చేయాలి

#GPworkers

గ్రామ పంచాయతీ కార్మికులకు పిఆర్సి అమలు చేయాలని కోరుతూ నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గ శాసనసభ్యుడు బీరం హర్షవర్ధన్ రెడ్డి కి గ్రామ పంచాయతీ కార్మికుల యూనియన్ వినతి పత్రం సమర్పించింది. మండల ప్రధాన కార్యదర్శి జిలకర కురుమయ్య ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లేష్ మాట్లాడుతూ  గ్రామపంచాయతీ కార్మికుల సమస్యల మీద రేపు జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో ప్రస్తావించాలని ఎమ్మెల్యేను కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ యూనియన్ మండల ఉపాధ్యక్షులు E బాలస్వామి, ఆనంద్, జిపి కార్మికులు రాఘవేందర్,  బుడ్డయ్య, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, కొల్లాపూర్

Related posts

ముఖ్యమంత్రి అవినీతిపై సీబీఐ కేసు నమోదు

Satyam NEWS

రాష్ర్ట‌ప‌తి ప‌ర్య‌ట‌న‌.. ఏర్పాట్ల‌పై క‌లెక్ట‌ర్ ఆదేశం

Sub Editor

ప్రభుత్వ ఉదాసీనతే కారణం

Murali Krishna

Leave a Comment