40.2 C
Hyderabad
May 2, 2024 17: 55 PM
Slider జాతీయం

ప్రియాంక గాంధీ ట్వీట్స్:కాంగ్రెస్ పార్టీ ఇంకా కష్టపడాలి

priyanka gandhi tweets still congress would fight to reach people

కాంగ్రెస్ పార్టీ ఇంకా చాలా పోరాడాల్సి ఉందని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ అన్నారు. ఢిల్లీ అసెంబ్లీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీకి దారుణమైన ఫలితాలు వచ్చిన నేపథ్యంలో ఆమె ఈ వ్యాఖ్య చేశారు.తాము ప్రజల నుండి ఏమి ఆశిస్తున్నామో ఆదిమాకు చేరడం లేదు అని ఆమె వ్యాఖ్యానించారు.

అయితే ‘‘ప్రజలు ఏం చేసినా కరెక్టుగానే చేస్తారు. కానీ మాకు ఇది పోరాడాల్సిన సమయం. మేం ఇంకా చాలా పోరాడాల్సి ఉంది. పోరాడుతాం కష్టపడుతాం అని ప్రియాంకా గాంధీ పేర్కొన్నారు.

Related posts

పుట్లూరు అమ్మన్ ఆలయాన్ని సందర్శించిన మంత్రి రోజా

Satyam NEWS

చేనేత వస్త్రాలను ఆదరిద్దాం,నేతన్నల జీవితాల్లో వెలుగును నింపుదాం

Satyam NEWS

కళ్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే కాలేరు

Bhavani

Leave a Comment