37.2 C
Hyderabad
April 30, 2024 11: 31 AM
Slider జాతీయం

మిస్టరీ:బరాత్ నుండి వెళ్లి చెట్టుకు ఉరేసుకుని శవమై

up groom went from baraath commited suicide

ప్రేమించుకుని పెద్దలను ఒప్పించి గ్రాండ్ గా పెళ్ళిచేసుకుని జాం జాం అంటూ బారాత్ మొదలు పెట్టారు.సన్నిహితుల కుటుంబ సభ్యుల స్నేహుతుల నృత్యాల కోలాహలం కానీ టీ తాగుతానని వెళ్లిన పెళ్ళికొడుకు చెట్టుకు ఉరేసుకుని శవమై తేలాడు.ఈసంఘటన ఉత్తర ప్రదేశ్ లోని బరేలీ జిల్లాలో చోటుచేసుకుంది.పెట్రోలు బంకులో పనిచేసే దుష్యంత్ గిరి అనే యువకుడి విషాదగాథ అందరిని కలిచి వేసింది.


పెళ్లయి కొన్ని గంటలే గడుస్తున్నా అప్పటి దాకా తన తో ఉన్నతన భర్త మృతి వెనుక ఏదో కుట్ర ఉందని నవ వధువు ఆరోపిస్తోంది. అతని మృతదేహాన్ని చూసి వధువు గుండెలు అవిసేలా రోదించింది. దుష్యంత్ ఉరి వేసుకుని చనిపోయినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలిందని పోలీసులు చెప్పారు. వధువును ఆమె పుట్టింటికి పంపించామని, ఆత్మహత్యకు కారణాలేంటో తెలుసుకోడానికి విచారణ జరుపుతామని చెప్పారు.

Related posts

రివోల్ట్: కాలుష్యంపై చర్యలు తీసుకోని అధికారుల ఘెరావ్

Satyam NEWS

బీజేపీ హత్యాకాండ: 8 మంది రైతులను హత్య చేసిన కేంద్రం…!

Satyam NEWS

ట్రెడిషన్: భారతీయ సంస్కృతి సంప్రదాయాలు కాపాడాలి

Satyam NEWS

Leave a Comment