37.2 C
Hyderabad
May 2, 2024 14: 15 PM
Slider నిజామాబాద్

పీఆర్‌‌టీయూ ఆధ్వర్యంలో భోజనం ప్యాకెట్లు పంపిణీ

#PRTUBodhan

నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల పీఆర్‌‌టీయూ ఆధ్వర్యంలో మండలంలో లాక్ డౌన్ సందర్భంగాడ్యూటీ చేస్తున్న పోలీసు,రెవెన్యూ,హెల్త్ సిబ్బందికి,నిరుపేదలకు 120 భోజనం ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఆయా శాఖల అధికారులకు, ఎమ్మార్సీ సిబ్బందికి మీడియా రిపోర్టర్లకు 50 మందికి శానిటైజర్లు,మాస్కులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా మాట్లాడిన పీఆర్‌‌టీయూ  మండల అధ్యక్షులు శానం సాయిలు ఈ కార్యక్రమం విజయవంతం అవ్వడానికి సహకరించిన దాతలకు,పీయస్ఆర్ యువసేన సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో నాగనాథ్, జిల్లా కార్యదర్శి ఉదయ్ చందర్,రాష్ట్ర బాధ్యులు మామిడి హన్మాండ్లు, బర్ల సాయిలు, మండల కార్యదర్శి కృష్ణ మోహన్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఆగస్టులో ఇంటింటికి ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం

Satyam NEWS

మైనర్ బాలికపై గంజాయి బ్యాచ్‌ గ్యాంగ్‌రేప్

Bhavani

గేదెకు కుక్క కాటు: భయంతో టీకాలు వేసుకున్న 300 మంది

Bhavani

Leave a Comment