38.2 C
Hyderabad
April 29, 2024 19: 03 PM
Slider ముఖ్యంశాలు

దేశంలోనే తొలి “సైకోమెట్రిక్ విద్య” రాష్ట్రంగా తెలంగాణ

sabita indrareddy

ఇంటర్ పరీక్ష ఫలితాల అనంతరం ఫెయిలైన విద్యార్థులు  ఆత్మహత్యలకు  పాల్పడ్డ విషయం  తెలిసిందే. ఫెయిల్ అయితే ఇక భవిష్యత్తు ఉండదన్న అపోహలు, అనవసర ఆందోళనలతో  విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు.

భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఉండేందుకు,  ఆసక్తి ఉన్న రంగాల్లో విద్యార్థులను ప్రోత్సహించేందుకు దేశంలోనే తొలిసారిగా తెలంగాణ విద్యాశాఖ ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం  చుట్టింది.

తెలంగాణలోని 194  ప్రభుత్వ మోడల్    పాఠశాలలోని 19000 మంది విద్యార్థులకు సైకోమెట్రిక్ టెస్ట్ లు  రెండు నెలల క్రితం నిర్వహించారు.  ఈ టెస్ట్ ద్వారా పదో తరగతి విద్యార్థుల ఆసక్తి రంగాలను గుర్తించారు. జిల్లాల వారీగా ఆ ఫలితాలను ప్రభుత్వం  ప్రకటించనుంది. సైకోమెట్రిక్ విద్యను ప్రవేశపెట్టనున్న తొలి రాష్ట్రంగా తెలంగాణ నిలవనుంది.

Related posts

Buy Bitcoin Cash BCH with Credit & Debit Card, Bank Account or Apple Pay Online Instantly

Bhavani

భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి కార్యక్రమాలు రద్దు

Satyam NEWS

అర్ద‌రాత్రిళ్లు..అక్క‌డ‌ ఖాకీలు చేస్తున్న ప‌ని అదీ….!

Satyam NEWS

Leave a Comment