సూర్యపేట ఖమ్మం ప్రధానరహదారి పై టోల్ ప్లాజా ను ప్రారంభించారు. ఈ రోడ్ ను జాతీయ రహదారి గా మార్చి నాలుగేళ్ల క్రితం పనులు ప్రారంభించారు. ఆ రోడ్ పూర్తి కాకుండానే టోల్ ప్లాజా ప్రారంభం పై ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తం వ్యక్తం అవుతున్నది. పనులు పూర్తి కాకుండానే టోల్ వసూల్ చేయటం దారుణమని , పనులు పూర్తి ఐన తర్వాత చేయాల్సిన టోల్ వసూల్ ను ఇంక చాలా పని మిగిలి వుండగానే వసూల్ చేయటం పట్ల ఆగ్రహం వ్యక్తం అవుతున్నది. దీనిపై కొందరు అధికారులకు వినతులు కూడా అందించారు.
previous post