29.7 C
Hyderabad
April 29, 2024 10: 47 AM
Slider ప్రత్యేకం

టోల్ ప్లాజా ప్రారంభం తో ప్రజల ఆగ్రహం

#tollplaza

సూర్యపేట ఖమ్మం ప్రధానరహదారి పై టోల్ ప్లాజా ను ప్రారంభించారు. ఈ రోడ్ ను జాతీయ రహదారి గా మార్చి నాలుగేళ్ల క్రితం పనులు ప్రారంభించారు. ఆ రోడ్ పూర్తి కాకుండానే టోల్ ప్లాజా ప్రారంభం పై ప్రజల నుంచి ఆగ్రహం వ్యక్తం వ్యక్తం అవుతున్నది. పనులు పూర్తి కాకుండానే టోల్ వసూల్ చేయటం దారుణమని , పనులు పూర్తి ఐన తర్వాత చేయాల్సిన టోల్ వసూల్ ను ఇంక చాలా పని మిగిలి వుండగానే వసూల్ చేయటం పట్ల ఆగ్రహం వ్యక్తం అవుతున్నది. దీనిపై కొందరు అధికారులకు వినతులు కూడా అందించారు.

Related posts

విజయనగరం డిప్యూటీ మేయ‌ర్ ముచ్చు నాగలక్ష్మి కరోనాతో మృతి

Satyam NEWS

ఎక్కువ మంది అభిమానించే ఆన్‌లైన్‌  గ్రోసరీ స్టోర్‌గా బిగ్‌బాస్కెట్‌

Satyam NEWS

సంక్రాంతికి ఊరికి వెళితే ముందస్తు సమాచారం ఇవ్వండి

Satyam NEWS

Leave a Comment