విక్రమ సింహపురి విశ్వవిద్యాలయంలో నేడు జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో కొండయపాలెం నగరపాలక ప్రాధమిక పాఠశాల పోలియో చుక్కల కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా జాతీయ సేవా పథకం (ఎన్ ఎస్ ఎస్) కోఆర్డినేటర్ డా ఉదయ్ శంకర్ అల్లం మాట్లాడుతూ ఐదేళ్ళలోపు పిల్లలకు తప్పక వేయించండి పొలియోను తరిమి కొట్టండి నిండు జీవితానికి రెండు చుక్కలు అని తెలిపారు. ఈ కార్యక్రమంలోఎన్ ఎస్ ఎస్ సిబ్బంది ఉస్మాన్ అలీ మరియు వాలంటీర్స్ పాల్గొన్నారు.
previous post