27.7 C
Hyderabad
May 7, 2024 09: 21 AM
Slider ముఖ్యంశాలు

రేపటి నుంచి మూడు రోజులపాటు వర్ష సూచన

#weatherreport

రాగల 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

ఇవి క్రమంగా బలపడుతుండడంతో వాటి ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై బాగా ఉంటుందని వారు తెలిపారు.

ఉత్తర కోస్తాంధ్రలో రేపటి నుంచి మూడు రోజులపాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.

అలాగే, దక్షిణ కోస్తాంధ్రలో కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.

Related posts

ప్రధాని మోదీతో తెలంగాణ సిఎం కేసీఆర్ భేటీ

Satyam NEWS

ఇసుక అక్రమ రవాణా చేసే వారిపై కఠిన చర్యలు

Satyam NEWS

వరంగల్ ఎంజీఎంలో కేటీఆర్ పిఏ పేరుతో డాక్టర్లపై దాడి

Satyam NEWS

Leave a Comment