ఈ నెల 19 నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వాతావరణ శాఖ వెల్లడించింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో ఈ నెల 18 నుంచి 21 మధ్య ఋతుపవనాలు...
దేశంలోని దక్షిణ ప్రాంతానికి ‘మండస్’ తుపాను ముప్పు పొంచి ఉంది. తుపాను ఈరోజు చెన్నై తీరాన్ని తుపాను తాకే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్లో రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఈ...
తెలంగాణలో నేడు, రేపు అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. చత్తీస్గఢ్ నుంచి తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు 900 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితల...
పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. రానున్న 48 గంటల్లో తుపానుగా బలపడే అవకాశం ఉన్నట్లు విశాఖపట్నం వాతావరణ శాఖ వెల్లడించింది. కోస్తాంధ్రలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు...
రాగల 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళలోకి ప్రవేశించే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఇవి క్రమంగా బలపడుతుండడంతో వాటి ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై బాగా ఉంటుందని వారు తెలిపారు. ఉత్తర కోస్తాంధ్రలో...
మాల్దీవులు-కొమరిన్ , నైరుతి బంగాళా ఖాతం, తూర్పు మధ్య బంగాళా ఖాతాల్లోని మరికొన్ని ప్రాంతాలతో పాటు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాలు సహా ఆగ్నేయ బంగాళా ఖాతంలోని అన్ని ప్రాంతాలకు నైరుతి రుతుపవనాలు...
నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాగల 48 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాగల 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రం, దాన్ని...
మధ్యప్రదేశ్ నుంచి బెంగాల్ వరకూ ఉలరితల ద్రోణి నెలకొంది. తూర్పు తీరాన పడమర దిశగా తేమతో కూడిన గాలులు వీస్తున్నాయి. ఇవి మరో మూడునాలుగు రోజులు కొనసాగవచ్చునని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్ర తెలిపింది. దీని...
రాష్ట్రంలో భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఏప్రిల్ నెల ఇంకా ప్రారంభం కాకముందే…పట్టపగలే ప్రతీ ఒక్కరికీ చుక్కలు చూపిస్తున్నాడు…సూరిబాబు. తాజాగా రాష్ట్ర విపత్తుల నివారణ సంస్థ…113 మండలాల్లో తీవ్రమైన వడగాల్పులు వీస్తాయని..అతి జాగ్రత్రగా ఆయా మండలాల...
ఆంధ్రప్రదేశ్ లోని పలు ప్రాంతాలలో నాలుగు రోజుల పాటు అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఎండలు పెరిగిపోతున్న ప్రజలకు ఈ మేరకు కొంత ఉపశమనం కలగనుంది. వాయవ్య...