40.2 C
Hyderabad
April 29, 2024 18: 19 PM
Slider ముఖ్యంశాలు

ముఖ్యమంత్రి కేసీఆర్ కు రాఖీ కట్టిన అక్కలు

#TelanganaCMKCR

రక్షాబంధన్ పండుగ సందర్భంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అక్కలు వినోదమ్మ, సకలమ్మ, లలితమ్మ, లక్ష్మీబాయి లు రాఖీలు కట్టారు. సోమవారం ప్రగతి భవన్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ చేతికి లక్ష్మీబాయి రాఖీ కట్టారు.

ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి సతీమణి శోభ కూడా వున్నారు. అదే విధంగా ముఖ్యమంత్రి మనుమడు, మంత్రి కె.టి.ఆర్ కుమారుడు హిమాన్షుకు అతని చెల్లెలు అలేఖ్య రాఖీ కట్టారు.

Related posts

నిజామాబాద్ అభివృద్ధికి సత్వర చర్యలు

Satyam NEWS

తీన్మార్ మల్లన్న టీమ్ ములుగు జిల్లా కన్వీనర్ గా మొగుళ్ల భద్రయ్య

Satyam NEWS

చైనా అభ్యంతరాలను ఖాతరు చేయని ఫిలిప్పీన్స్

Satyam NEWS

Leave a Comment